Exclusive

Publication

Byline

నారావారిపల్లెలో లోకేశ్ ప్రజాదర్బార్.. తిరుమల అంగప్రదక్షణ టోకెన్స్‌పై రిక్వెస్ట్

భారతదేశం, జనవరి 14 -- నారావారిపల్లెలోని తన నివాసంలో 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చే... Read More


అప్పటికప్పుడు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? : సీపీ సజ్జనార్

భారతదేశం, జనవరి 14 -- మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వార్త పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కొన్ని రోజులుగా తెలంగాణలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు కోసం హైదరాబాద్ సీ... Read More


వారంలో 500 కుక్కలను చంపేశారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసమే!

భారతదేశం, జనవరి 14 -- తెలంగాణలోని హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వారం రోజుల్లో 500 కుక్కలను చంపేశారు. అయితే బయటకు రాని ఘటనలు ఇంకా ఉన్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో వీధి కుక్కల బెడద లేకుండా ... Read More


ప్రజలకు సంక్రాంతి ఆఫర్.. ఆ షోరూమ్‌లలో 30 శాతం వరకు డిస్కౌంట్!

భారతదేశం, జనవరి 14 -- చేతివృత్తులవారి జీవనోపాధిని పెంచడానికి, సాంప్రదాయ చేతిపనులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి షోరూమ్‌లలో డిస్కౌంట్ అమ్మకాలను ప్రారంభించింది. సంక్రాంతి పండుగ సీజన్‌తో ... Read More


సంక్రాంతి సంబురాలు.. గోదావరి జిల్లాల్లో హోటళ్లు హౌస్‌ ఫుల్!

భారతదేశం, జనవరి 14 -- ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు వెళ్లాలి అనుకునేవారు చాలా మంది ఉంటారు. కోడి పందేల కోసమే ఇక్కడకు వస్తుంటారు. అ... Read More


మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్.. వనదేవతల దర్శనానికి వెళ్లే వారికి చేతిలోనే సమాచారం!

భారతదేశం, జనవరి 14 -- మేడారం జాతరకు హాజరయ్యే భక్తుల సౌలభ్యం కోసం ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. భక్తులు వెంటనే నమ్మదగిన సమాచారాన్ని అందించే లక్ష్యంతో మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్ సేవను ప్రారంభిం... Read More


మేడారం మహాజాతర ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి.. వనదేవతల దర్శనానికి ప్లాన్ చేసుకోండి!

భారతదేశం, జనవరి 13 -- మేడారం మహాజాతర 2026 కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతరకు ముందే మేడారం కిక్కిరిసిపోతోంది. మేడారం జాతర గురించి ముఖ్య... Read More


తిరుమల కల్తీ నెయ్యి కేసులో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్!

భారతదేశం, జనవరి 13 -- తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏడాదికి పైగా... Read More


వేసవి సెలవుల తర్వాత 22 వస్తువులతో విద్యార్థులకు కిట్ : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 13 -- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల అనంతరం ... Read More


పండుగ వేళ మందు బాబులకు షాక్.. మద్యం ధరను బాటిల్‌కు రూ.10 పెంచిన ప్రభుత్వం

భారతదేశం, జనవరి 13 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు పండుగ సమయంలో షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ రూ.99 ఉన్న మద్యం సిసాలు మినహా అన్ని రకాల బ్రాండ్లపై పరిమాణంతో సంబం... Read More